మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నాగ్ ,చైతూ, అఖిల్
- March 13, 2016టాలీవుడ్ నవ మన్మధుడు కుమారులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న నాగ్ ,చైతూ, అఖిల్తో కలిసి మాల్దీవులకు వెళ్ళినట్టు తెలుస్తుంది. స్కూబా డైవింగ్కు వెళ్ళేముందు ఈ ముగ్గురు హీరోలు కలిసి ఓ ఫోటో దిగగా, ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు నాగ్.నాగార్జున ప్రస్తుతం ఊపిరి చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉండగా, ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. మరో వైపు నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా తన సెకండ్ మూవీపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!