వలస టీచర్ల నియామకంపై స్పష్టతనిచ్చిన ఒమన్ మినిస్ట్రీ
- August 13, 2021
మస్కట్: కొన్ని స్పెషలైజేషన్స్కి సంబంధించి టీచింగ్ పొజిషన్స్ నియామకంపై అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ కాంట్రాక్టింగ్ కమిటీ చేపడుతున్న చర్యలపై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. కొత్త అకడమిక్ ఇయర్ వచ్చేస్తున్న దరిమిలా, మినిస్ట్రీ ఆయా ఖాళీల్ని భర్తీ చేయడం ద్వారా విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలనుకుందనీ, ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొంది. అర్హులైన ఒమనీ అభ్యర్థులకు ఆయా విభాగాల్లో అవకాశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతుందనీ, ఒమనైజేషన్ ప్రక్రియకు కట్టుబడి వున్నామనీ మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







