రెండు షిఫ్టులుగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ
- August 16, 2021
కువైట్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్న కువైట్ విద్యా శాఖ..విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా షిఫ్టుల వారీగా సవరించిన తరగతి వేళల్ని కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే తరగతుల సమయాన్ని ఉదయం 7.30 గంటలకు మారనుంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







