తాలిబాన్లతో స్నేహం చేస్తామంటున్న చైనా
- August 16, 2021
ఆఫ్ఘనిస్థాన్లో అల్లకల్లోకం సృష్టిస్తున్న తాలిబన్లకు చైనా శుభవార్త అందించింది. తాలిబాన్లతో స్నేహం చేస్తామని కీలక ప్రకటన చేసింది. తాలిబాన్ల ప్రభుత్వంతో భవిష్యత్తులో వ్యాపార బంధాన్ని నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనితో చైనా వ్యవహార శైలి పైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబూల్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పాకిస్తాన్, రష్యా, చైనా దేశాలు మద్దతు ఇస్తున్నాయని గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాలిబన్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చైనా కీలక వ్యాఖ్యాలు చేసింది.కాగా ఆఫ్ఘనిస్థాన్ తో చైనాకు 76 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







