ఎక్స్పో 2020 దుబాయ్: ఇండియానే అతి పెద్ద పార్టిసిపెంట్
- August 16, 2021
దుబాయ్:ఎక్స్పో 2020 దుబాయ్కి సంబంధించి భారతదేశం అతి పెద్ద పార్టిసిపెంట్ కానుందని యుఏఈలోని భారత రాయబారి పవన్ కుమార్ చెప్పారు.75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.యూఏఈలో చాలా మంది భారతీయులు తమ విజయ గాధలు చూసి ఆనందిస్తున్నారనీ, భారతదేశం అలాగే యూఏఈ మధ్య స్నేహ సంబంధాలు ఎప్పటికప్పుడు మరింత మెరుగుపడుతున్నాయనీ అన్నారు.భారత కమ్యూనిటీ, ఎక్స్పో 2020 దుబాయ్లో తమదైన ప్రత్యేక భూమిక పోషిస్తుందని అన్నారు.ఎక్స్పో సర్వీస్ స్టాఫ్, ఇండియా నుండి పెద్ద సంఖ్యలో యూఏఈకి రాబోతున్నారని,సెప్టెంబరు నుంచి యూఏఈ విజిట్ వీసాలను జారీ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నామనీ అన్నారు.ఆర్ధిక రంగం సహా అనేక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?