తాలిబన్ నేత కీలక ఆదేశాలు
- August 17, 2021
కాబూల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత 2001 కి ముందు పరిస్థితులు వస్తాయోమో అని చెప్పి చాలామంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది.మరోవైపు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. వీలైనంతవరకు దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలో తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు.ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని,ఆయుధాలు తీసుకోవద్దని, ప్రజల ఆస్తులను కాపాడాలని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ కీలక నేత ముల్లా యాకూబ్ ఆదేశాలు జారీ చేశారు.తాలిబన్ కీలక నేత ఆదేశాలతో కాబూల్ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.ఈ ఉదయం నుంచి మెడికల్, కూరగాయల దుకాణాలు, బేకరీలు తిరిగి తెరుచుకున్నాయి.నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూకట్టారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







