12 నుంచి 15 ఏళ్ళ లోపు వయసున్న 90,000 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్
- August 17, 2021
కువైట్: జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ల ద్వారా కమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచే దిశగా ఒమన్ అత్యంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న 90,000 మంది చిన్నారులకు ఒక డోసు లేదా రెండు డోసులు అందించినట్లు అధికారులు తెలిపారు. 110,000 మంది పిల్లలు ఈ గ్రూపులో వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం టార్గెట్ గ్రూపు చిన్నారుల సంఖ్య 280,000 కాగా, అందులో 40 శాతం మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి స్కూళ్ళు తెరచుకోనున్న నేపథ్యంలో ఈలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







