28వ జిసిసి ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు: దోహా చేరుకున్న యూఏఈ, సౌదీ జట్లు
- August 18, 2021
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా జట్లు, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. ఈ జట్లు 28వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా నేపథ్యంలో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







