చెత్త పారవేసినందుకు 170 మంది మోటరిస్టులకు 1,000 దిర్హాముల చొప్పను జరీమానా
- August 18, 2021
యూఏఈ: అబుదాబీ పోలీస్, 170 మంది మోటరిస్టులకు రోడ్లపై చెత్తను పారవేసినందుకుగాను ఒక్కొక్కరికి 1,000 దిర్హాముల చొప్పన జరీమానా విధించడం జరిగింది. వాహనాల్లో వెళుతున్న సమయంలో నిందితులు, చెత్తను రోడ్లపై పారవేసినట్లు అధికారులు తెలిపారు. 1,000 దిర్హాముల జరీమానాతోపాటు ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







