షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద రెస్టారెంట్ సిటీ ప్రాజెక్టుపై రివ్యూ
- August 18, 2021
కువైట్: షేక్ జబెర్ అల్ అహ్మద్ కాజ్వే వద్ద ఇన్వెస్టిమెంట్ ప్రాజెక్టుల్ని అక్టోబరులో ప్రారంభించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఎం. అహ్మద్ అల్ మన్ఫౌహి చెప్పారు. షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మునిసిపల్ కమిటీ రివ్యూ చేసింది. సదరన్ మరియు నార్తరన్ ఐలాండ్స్ అభివృద్ధి, కేఫ్లు అలాగే రెస్టారెంట్ల ఏర్పాటు, ఇతర వినోద కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. 35 ఏళ్ళపాటు పెట్టుబడుల సమయంగా నిర్ణయించారు. త్వరలో బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







