కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం
- August 19, 2021అమరావతి: ఏపీ సీఎం జగన్ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మార్యాద పూర్వకంగా కలిశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న ఆయన ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కిషన్ రెడ్డి దంపతులను జగన్ సన్మానించారు. కిషన్ రెడ్డి దంపతులకు జగన్ లంచ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా, రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..