తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల..
- August 24, 2021తిరుమల: తిరుమల శ్రీవారి సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. http://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో, గోవిందా యాప్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వాస్తవానికి కోటా ఈ నెల 20న విడుదల కావాల్సిన ఉండగా.. టికెట్ల విడుదల వాయిదా వేసింది. ఆన్లైన్ 8వేల టికెట్లను అందుబాటులో వచ్చాయి. వచ్చే నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి http://tirupatibalaji.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఉదయం 09గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్