కాబూల్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్
- August 24, 2021
కాబూల్: అప్ఘానిస్తాన్ రాజధాని అయిన కాబూల్ లో ఉక్రెయిన్ కు చెందిన ఓ విమానం హై జాక్ అయింది. ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేశారు కొందరు దుండగులు. నిన్న ఈ విమానం హైజాక్ అయిందని ధృవీకరించింది ఉక్రేయిన్ విదేశాంగ శాఖ. అలాగే..ఈ హైజాక్ చేసిన విమానాన్ని ఇరాన్ దేశానికి ఆ దుండగులు తీసుకు పోయినట్లు గా గుర్తించింది ఉక్రేయిన్ విదేశాంగ శాఖ.
ఈ హైజాక్ అయినటు వంటి విమానం లో ఏకంగా 23 మంది ప్రయాణికులు ఉన్నారని… ఉక్రేయిన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.అయితే…ఆ దుండగుల ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. అసలు ఆ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారనే దానిపై ఉక్రేయిన్ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది.ఇప్పటి వరకు హైజాక్ చేసిన వారిన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









