కాబూల్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్
- August 24, 2021
కాబూల్: అప్ఘానిస్తాన్ రాజధాని అయిన కాబూల్ లో ఉక్రెయిన్ కు చెందిన ఓ విమానం హై జాక్ అయింది. ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేశారు కొందరు దుండగులు. నిన్న ఈ విమానం హైజాక్ అయిందని ధృవీకరించింది ఉక్రేయిన్ విదేశాంగ శాఖ. అలాగే..ఈ హైజాక్ చేసిన విమానాన్ని ఇరాన్ దేశానికి ఆ దుండగులు తీసుకు పోయినట్లు గా గుర్తించింది ఉక్రేయిన్ విదేశాంగ శాఖ.
ఈ హైజాక్ అయినటు వంటి విమానం లో ఏకంగా 23 మంది ప్రయాణికులు ఉన్నారని… ఉక్రేయిన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.అయితే…ఆ దుండగుల ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. అసలు ఆ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారనే దానిపై ఉక్రేయిన్ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది.ఇప్పటి వరకు హైజాక్ చేసిన వారిన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









