ప్రయాణానికి 5 రోజుల ముందుగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుకోవాలన్న ఎతిహాద్
- August 25, 2021
అబుధాబి: ఆగస్ట్ 27 అంతకన్నా ముందు అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులు వీలైనంత త్వరగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుసుకోవాలని ఎతిహాద్ వెల్లడించింది. ఆగస్ట్ 27 తర్వాత ప్రయాణాలకు సంబంధించి ప్రయాణానికి ఐదు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ఎతిహాద్ పేర్కొంది.యూఏఈ జాతీయులకు లేదా అబుధాబి మీదుగా ట్రాన్సిట్ అయ్యే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తించదు.ఐసీఎ https:// smartservices.ica.gov.ae/ echannels/web/client/ guest/index.html#/ registerArrivals వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









