ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని సవరించిన బహ్రెయిన్
- August 25, 2021
మనామా: సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ (సిఎఎ), తమ ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని (బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి) సవరించింది. అప్డేట్ చేసిన వివరాల్ని పేర్కొంది. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచనల మేరకు వీటిని అప్ డేట్ చేశారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం 29 ఆగ్ట్ 2121 నుంచి వీసా ఆన్ ఎరైవల్ అవకాశం వున్న వారికి (వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని వుంటే), వీసా ఆన్ అరైవల్ని అనుమతిస్తారు. అయితే, ఇంతక ముందు వున్న నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. వచ్చిన ఐదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆన్ ఎరైవల్ వీసా అవకాశం వున్న దేశాల నుంచి వచ్చేవారికి పరిమితంగా వీసాలు జారీ చేస్తారు.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







