ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని సవరించిన బహ్రెయిన్
- August 25, 2021
మనామా: సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ (సిఎఎ), తమ ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని (బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి) సవరించింది. అప్డేట్ చేసిన వివరాల్ని పేర్కొంది. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచనల మేరకు వీటిని అప్ డేట్ చేశారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం 29 ఆగ్ట్ 2121 నుంచి వీసా ఆన్ ఎరైవల్ అవకాశం వున్న వారికి (వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని వుంటే), వీసా ఆన్ అరైవల్ని అనుమతిస్తారు. అయితే, ఇంతక ముందు వున్న నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. వచ్చిన ఐదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆన్ ఎరైవల్ వీసా అవకాశం వున్న దేశాల నుంచి వచ్చేవారికి పరిమితంగా వీసాలు జారీ చేస్తారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









