ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని సవరించిన బహ్రెయిన్
- August 25, 2021
మనామా: సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ (సిఎఎ), తమ ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని (బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి) సవరించింది. అప్డేట్ చేసిన వివరాల్ని పేర్కొంది. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచనల మేరకు వీటిని అప్ డేట్ చేశారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం 29 ఆగ్ట్ 2121 నుంచి వీసా ఆన్ ఎరైవల్ అవకాశం వున్న వారికి (వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని వుంటే), వీసా ఆన్ అరైవల్ని అనుమతిస్తారు. అయితే, ఇంతక ముందు వున్న నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. వచ్చిన ఐదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆన్ ఎరైవల్ వీసా అవకాశం వున్న దేశాల నుంచి వచ్చేవారికి పరిమితంగా వీసాలు జారీ చేస్తారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









