ప్రయాణానికి 5 రోజుల ముందుగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుకోవాలన్న ఎతిహాద్
- August 25, 2021
అబుధాబి: ఆగస్ట్ 27 అంతకన్నా ముందు అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులు వీలైనంత త్వరగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుసుకోవాలని ఎతిహాద్ వెల్లడించింది. ఆగస్ట్ 27 తర్వాత ప్రయాణాలకు సంబంధించి ప్రయాణానికి ఐదు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ఎతిహాద్ పేర్కొంది.యూఏఈ జాతీయులకు లేదా అబుధాబి మీదుగా ట్రాన్సిట్ అయ్యే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తించదు.ఐసీఎ https:// smartservices.ica.gov.ae/ echannels/web/client/ guest/index.html#/ registerArrivals వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









