ప్రభుత్వ కార్యాలయాల్లో 9.30 నుంచి 5 గంటల వరకు పని సమయం
- August 25, 2021
కువైట్: ఓ అధ్యయనం ప్రకారం, ప్రభుత్వ పని గంటలు ఉదయం 9.30 నుంచి, సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని తేలింది. ఈ అధ్యయనాన్ని సివిల్ సర్వీస్ కమిటీ సూచించింది. సమర్ధవంతమైన సేవలకు ఇది ఉపకరిస్తుంది. మధ్యాహ్న సమయంలో ఒక గంట సమయం ఉద్యోగులకు విరామాన్ని కూడా సూచించారు. అధ్యయనం పూర్తయ్యాక నివేదిక తదుపరి అనుమతి కోసం సివిల్ సర్వీస్ కౌన్సిల్కి సమర్పించడం జరుగుతుంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టరీస్ ముందుకు వెళుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







