ప్రభుత్వ కార్యాలయాల్లో 9.30 నుంచి 5 గంటల వరకు పని సమయం
- August 25, 2021
కువైట్: ఓ అధ్యయనం ప్రకారం, ప్రభుత్వ పని గంటలు ఉదయం 9.30 నుంచి, సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని తేలింది. ఈ అధ్యయనాన్ని సివిల్ సర్వీస్ కమిటీ సూచించింది. సమర్ధవంతమైన సేవలకు ఇది ఉపకరిస్తుంది. మధ్యాహ్న సమయంలో ఒక గంట సమయం ఉద్యోగులకు విరామాన్ని కూడా సూచించారు. అధ్యయనం పూర్తయ్యాక నివేదిక తదుపరి అనుమతి కోసం సివిల్ సర్వీస్ కౌన్సిల్కి సమర్పించడం జరుగుతుంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టరీస్ ముందుకు వెళుతుంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









