ప్రభుత్వ కార్యాలయాల్లో 9.30 నుంచి 5 గంటల వరకు పని సమయం
- August 25, 2021
కువైట్: ఓ అధ్యయనం ప్రకారం, ప్రభుత్వ పని గంటలు ఉదయం 9.30 నుంచి, సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని తేలింది. ఈ అధ్యయనాన్ని సివిల్ సర్వీస్ కమిటీ సూచించింది. సమర్ధవంతమైన సేవలకు ఇది ఉపకరిస్తుంది. మధ్యాహ్న సమయంలో ఒక గంట సమయం ఉద్యోగులకు విరామాన్ని కూడా సూచించారు. అధ్యయనం పూర్తయ్యాక నివేదిక తదుపరి అనుమతి కోసం సివిల్ సర్వీస్ కౌన్సిల్కి సమర్పించడం జరుగుతుంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టరీస్ ముందుకు వెళుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









