షేక్ జబెర్ బ్రిడ్జిని సందర్శించిన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్
- August 26, 2021
కువైట్: ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, షేక్ జబెర్ బ్రిడ్జి సహా పలు ప్రాంతాల్ని సందర్శించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షాయా అల్ షాయా, పెట్టుబడులకు అవకాశం వున్న పలు ప్రాజెక్టుల వివరాల్ని మంత్రులకు వివరించారు.రెస్టారెంట్ సిటీ, ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు వంటివాటిని షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసేందుకు గతంలోనే క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









