షేక్ జబెర్ బ్రిడ్జిని సందర్శించిన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్
- August 26, 2021
కువైట్: ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, షేక్ జబెర్ బ్రిడ్జి సహా పలు ప్రాంతాల్ని సందర్శించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షాయా అల్ షాయా, పెట్టుబడులకు అవకాశం వున్న పలు ప్రాజెక్టుల వివరాల్ని మంత్రులకు వివరించారు.రెస్టారెంట్ సిటీ, ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు వంటివాటిని షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసేందుకు గతంలోనే క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







