షేక్ జబెర్ బ్రిడ్జిని సందర్శించిన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్
- August 26, 2021
కువైట్: ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, షేక్ జబెర్ బ్రిడ్జి సహా పలు ప్రాంతాల్ని సందర్శించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షాయా అల్ షాయా, పెట్టుబడులకు అవకాశం వున్న పలు ప్రాజెక్టుల వివరాల్ని మంత్రులకు వివరించారు.రెస్టారెంట్ సిటీ, ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు వంటివాటిని షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసేందుకు గతంలోనే క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









