వ్యూహాత్మక ప్రాజెక్టులపై కీలక చర్చలు
- August 26, 2021
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ అలాగే యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా యూఏఈకి సంబంధించి వ్యూహాత్మక ప్రాజెక్టుల విషయమై కీలక చర్చ జరిగింది. పలు వ్యూహాత్మక ప్రాజెక్టులపై సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో అబుదాబీలో సమావేశమై చర్చించినట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ వెల్లడించారు. భవిష్యత్ మరింత అందంగా వుండేలా యూఏఈ వాసుల కోసం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









