వ్యూహాత్మక ప్రాజెక్టులపై కీలక చర్చలు
- August 26, 2021
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ అలాగే యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా యూఏఈకి సంబంధించి వ్యూహాత్మక ప్రాజెక్టుల విషయమై కీలక చర్చ జరిగింది. పలు వ్యూహాత్మక ప్రాజెక్టులపై సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో అబుదాబీలో సమావేశమై చర్చించినట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ వెల్లడించారు. భవిష్యత్ మరింత అందంగా వుండేలా యూఏఈ వాసుల కోసం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









