2021 నుంచి జారీ చేసిన వీసాల పొడిగింపు

- August 26, 2021 , by Maagulf
2021 నుంచి జారీ చేసిన వీసాల పొడిగింపు

మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ, 2021 జనవరిలో జారీ చేసిన వీసాల గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు వీటిని పొడిగిస్తారు. వీటి కోసం అదనపు ఫీజు చెల్లింపు అవసరం వుండదు. కాగా, విదేశాల్లో చిక్కుకుపోయిన రెసిడెంట్స్, ఒమన్ అనుమతించని సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పొందితే, అలాంటివారికి సుల్తానేట్‌లోకి ప్రవేశం లేదు.రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్ https://www.rop.gov.om/english/ద్వారా వలస వర్క్ పోర్స్, తమ వీసా గడువుని మరికొంత కాలం పాటు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com