కువైట్లోని భారత నర్సులతో సమావేశమైన రాయబారి
- August 27, 2021
కువైట్: రాయబారి సిబీ జార్జ్ భారత్ నర్సులతో సమావేశమయ్యారు. కువైట్లో పని చేస్తున్న నర్సులతో గురువారం ఆగస్టు 26 న ఈ సమావేశాన్ని సిబీ జార్జ్ నిర్వహించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో నర్సులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. కోవిడ్ బారిన పడ్డవారికి వైద్య సేవలు అందించడంతో పాటు, కోవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టిన అవగాహనా కార్యక్రమాల్లోనూ నర్సులు కీలక భూమిక పోషించారని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రోసెస్ అలాగే, కరోనా పాండమిక్ కారణంగా కువైట్ రాలేక స్వదేశంలో చిక్కకుపోయిన నర్సులకు సంబంధించి, పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









