కువైట్ వెళ్ళే ప్రయాణీకులు ఇమ్యూన్ యాప్ అప్డేట్ చేసుకోవాలి
- August 27, 2021
కువైట్: జీసీసీ దేశాల పౌరులు విజిటర్స్ అలాగే, ఇతర దేశాల నుంచి కువైట్ వచ్చేవారికి, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఓ సూచన చేసింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ఆన్లైన్ రిజిస్ర్టేషన్కి సంబంధించిన సూచన ఇది. డేటా సిస్టమ్స్ డైరెక్టర్ అహ్మద్ అల్ ఘరీబ్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, సంబంధిత డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఇమ్యూన్ అప్లికేషన్ ద్వారా సర్టిఫికెట్ అథంటికేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అప్డేట్ చేసుకోవడం ద్వారా కువైట్ వచ్చేవారికి ఎలాంటి సంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా వుంటుంది. పాస్పోర్టు నెంబర్ అలాగే ఇ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతో, ప్రాసెస్ పూర్తి చేసుకోవడానికి వెరిఫికేషన్ కోడ్ లభిస్తుంది. తద్వారా అప్డేట్ ప్రాసెస్ పూర్తయిపోతుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







