కువైట్ వెళ్ళే ప్రయాణీకులు ఇమ్యూన్ యాప్ అప్డేట్ చేసుకోవాలి
- August 27, 2021
కువైట్: జీసీసీ దేశాల పౌరులు విజిటర్స్ అలాగే, ఇతర దేశాల నుంచి కువైట్ వచ్చేవారికి, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఓ సూచన చేసింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ఆన్లైన్ రిజిస్ర్టేషన్కి సంబంధించిన సూచన ఇది. డేటా సిస్టమ్స్ డైరెక్టర్ అహ్మద్ అల్ ఘరీబ్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, సంబంధిత డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఇమ్యూన్ అప్లికేషన్ ద్వారా సర్టిఫికెట్ అథంటికేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అప్డేట్ చేసుకోవడం ద్వారా కువైట్ వచ్చేవారికి ఎలాంటి సంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా వుంటుంది. పాస్పోర్టు నెంబర్ అలాగే ఇ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతో, ప్రాసెస్ పూర్తి చేసుకోవడానికి వెరిఫికేషన్ కోడ్ లభిస్తుంది. తద్వారా అప్డేట్ ప్రాసెస్ పూర్తయిపోతుంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







