షబు సరఫరా: మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష
- August 27, 2021
బహ్రెయిన్: డ్రగ్స్ పెడలింగ్ కేసులో మహిళకు ఐదేళ్లు జైలు శిక్ష, 3000 బహ్రెయినీ దినార్ల జరిమానాను న్యాయ స్థానం విధించగా, ఆ తీర్పును సదరు మహిళ పై కోర్టులో సవాల్ చేసింది. కానీ, ఆమెకు ఊరట దక్కలేదు. షబు పేరుతో పిలవబడే ఓ రకమైన డ్రగ్ ఆమె పాకిస్థాన్కి చెందిన వ్యక్తికి సరఫరా చేస్తుండగా, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 100 గ్రాముల షబును ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆమె డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా కూడా విచారణలో అంగీకరించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







