షేక్ మొహమ్మద్ కార్యాలయ ఉద్యోగుల్లో 85 శాతం మహిళలు
- August 28, 2021
యూఏఈ: ఎమిరేటీ విమెన్స్ డే సందర్భంగా యూఏఈ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రని కొనియాడారు దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా షేక్ మొహమ్మద్ ఓ వీడియో విడుదల చేశారు. మదర్ ఆఫ్ ఎమిరేట్స్ షేక్ ఫాతిమా బింట్ ముబారక్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. అభినందనలు తెలిపారు. ఎమిరేట్ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ప్రతి మహిళకీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 70 శాతం పైగా యూఏఈ గ్రాడ్యుయేట్లు మహిళలేనని ఆయన వివరించారు. తన కార్యాలయంలో 85 శాతం ఉద్యోగులు మహిళలని అన్నారు. ఒక్క మహిళ వెయ్యి మంది పురుషులకు సమానమని ఆయన అభివర్ణించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









