పైలట్కి అస్వస్థత: మస్కట్ - ఢాకా విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- August 28, 2021
మస్కట్: బిమాన్ బంగ్లాదేశ్ విమానం మస్కట్ నుంచి ఢాకా వెళుతుండగా, భారతదేశంలోని నాగపూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ గుండెపోటుకి గురికావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణీకులు వున్నారు. పైలట్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాయ్పూర్ సమీపంలో వుండగా పైలట్ గుండెపోటుకు గురికాగా, నాగపూర్ విమానాశ్రయంతో సంప్రదింపులు జరిపి అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









