మిస్సైల్స్ రూమర్స్ని ఖండించిన కువైట్ ఆర్మీ
- August 28, 2021
కువైట్: మూడు మిస్సైళ్ళు కువైటీ ఎయిర్ స్పేస్లోకి వచ్చినట్లుగా కొన్ని సోషల్ మీడియా వేదికలపై కనిపిస్తున్న ఊహాగానాలపై కువైట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఖండించడం జరిగింది. అలాంటి అవకాశమే లేదనీ, కువైట్ ఎయిర్ స్పేస్ పూర్తి భద్రంగా వుందని ఆర్మీ డైరెక్టరేట్ ఆఫ్ మోరల్ గైడెన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







