మిస్సైల్స్ రూమర్స్ని ఖండించిన కువైట్ ఆర్మీ
- August 28, 2021
కువైట్: మూడు మిస్సైళ్ళు కువైటీ ఎయిర్ స్పేస్లోకి వచ్చినట్లుగా కొన్ని సోషల్ మీడియా వేదికలపై కనిపిస్తున్న ఊహాగానాలపై కువైట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఖండించడం జరిగింది. అలాంటి అవకాశమే లేదనీ, కువైట్ ఎయిర్ స్పేస్ పూర్తి భద్రంగా వుందని ఆర్మీ డైరెక్టరేట్ ఆఫ్ మోరల్ గైడెన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









