ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల్లో 'నో క్యాష్'..
- August 29, 2021
కాబూల్: ఆఫ్గన్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్గన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రోజురోజుకీ ప్రజల జీవనం దారుణంగా మారిపోతుంది. ఒకవైపు తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో అనే భయం .. మరోవైపు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు.. దాంతో అక్కడ ప్రజానీకం వణికిపోతుంది. ఆ దేశంలో మహిళలు, చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. కొందరు జవాన్లు మానవతా దృక్పథంతో చిన్నారులకు సాయం చేస్తున్నారు. ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ముందు క్యూ కట్టిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







