టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- August 29, 2021
యూఏఈ: టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ తాజాగా శుభవార్త చెప్పింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులను పొందిన పర్యాటకులను యూఏఈ రావటానికి అనుమతిచ్చిన ప్రభుత్వం.యూఏఈకి ప్రయాణం పరిమితం చేయబడిన దేశాల పర్యాటకులకు ఇది వర్తిస్తుందని అధికారులు శనివారం ప్రకటించారు.ఈ నిర్ణయం ఆగస్టు 30 నుంచి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక









