సెప్టెంబర్ రెండో అర్థ భాగం నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు

- August 29, 2021 , by Maagulf
సెప్టెంబర్ రెండో అర్థ భాగం నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు

కువైట్: సెప్టెంబర్ నెల రెండో అర్థ భాగం నుంచి దేశంలో ఉష్ణోగ్రతలు తగ్గవచ్చునని మిటియరాలజిస్ట్ ఇస్సా రమదాన్ పేర్కొన్నారు.ఈ వారం చివరి వరకు హ్యుమిడిటీ కొనసాగుతుంది. తీర ప్రాంతాల్లో విజిబిలిటీ తక్కువగా వుంటుంది. రానున్న రోజుల్లో హ్యమిడిటీ పెరిగే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com