సెప్టెంబర్ రెండో అర్థ భాగం నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- August 29, 2021
కువైట్: సెప్టెంబర్ నెల రెండో అర్థ భాగం నుంచి దేశంలో ఉష్ణోగ్రతలు తగ్గవచ్చునని మిటియరాలజిస్ట్ ఇస్సా రమదాన్ పేర్కొన్నారు.ఈ వారం చివరి వరకు హ్యుమిడిటీ కొనసాగుతుంది. తీర ప్రాంతాల్లో విజిబిలిటీ తక్కువగా వుంటుంది. రానున్న రోజుల్లో హ్యమిడిటీ పెరిగే అవకాశం వుంది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









