వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులు టూరిస్ట్ వీసాలతో యూఏఈకి రావొచ్చు
- August 29, 2021
యూఏఈ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు సంబంధించి రెండు డోసుల్ని పొందిన వారికి యూఏఈలో ప్రవేశానికి అనుమతిస్తారు. యూఏఈకి ప్రయాణంపై ఆంక్షలున్న దేశాలకు చెందినవారికి కూడా ఇది వర్తిస్తుంది. వీసా టూరిస్ట్ వీసా మీద వచ్చేవారికి వ్యాక్సిన్ డోసులు తీసుకుని వుంటే సరిపోతుంది. ఆగస్ట్ 30 నుంచి ఈ కొత్త డైరెక్టివ్ అమల్లోకి వస్తుంది. తప్పనిసరి ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. వ్యాక్సిన్ పొందనివారికి గతంలో వున్నట్లే షరతులు వర్తిస్తాయి. టూరిస్టు వీసాలు కలిగినవారు ఐసిఎ వెబ్సైట్ లేదా అల్ హోస్న్ యాప్ ద్వారా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









