వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులు టూరిస్ట్ వీసాలతో యూఏఈకి రావొచ్చు
- August 29, 2021
యూఏఈ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు సంబంధించి రెండు డోసుల్ని పొందిన వారికి యూఏఈలో ప్రవేశానికి అనుమతిస్తారు. యూఏఈకి ప్రయాణంపై ఆంక్షలున్న దేశాలకు చెందినవారికి కూడా ఇది వర్తిస్తుంది. వీసా టూరిస్ట్ వీసా మీద వచ్చేవారికి వ్యాక్సిన్ డోసులు తీసుకుని వుంటే సరిపోతుంది. ఆగస్ట్ 30 నుంచి ఈ కొత్త డైరెక్టివ్ అమల్లోకి వస్తుంది. తప్పనిసరి ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. వ్యాక్సిన్ పొందనివారికి గతంలో వున్నట్లే షరతులు వర్తిస్తాయి. టూరిస్టు వీసాలు కలిగినవారు ఐసిఎ వెబ్సైట్ లేదా అల్ హోస్న్ యాప్ ద్వారా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







