యూఏఈలో 75 శాతానికి పైగా జనాభాకి పూర్తి వ్యాక్సినేషన్
- August 29, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం 66,572 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ గడచిన 24 గంటల్లో అందించడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం వ్యాక్సినేషన్ విషయానికొస్తే, 18,056,765 డోసుల వ్యాక్సినేషన్ అందించారు. 100 మందికి 182.57 డోసులు అందించినట్లయ్యింది. కాగా, కనీసం ఒక డోసు తీసుకున్నవారి శాతం 86.53గా వుంది. 75.59 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









