కొందరు వలసదారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన సుప్రీం కమిటీ
- August 29, 2021
మస్కట్: సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ పొందని వలసదారులకు వీసా రెన్యువల్ కుదరదు. కనీసం ఒక్క డోసు అయినా వ్యాక్సినేషన్ పొందితే, అదీ ఒమన్ ఆమోదించిన వ్యాక్సిన్ తీసుకుంటేనే వీసా రెన్యువల్కి అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ నుంచి మాత్రం రెండు వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంటేనే వీసా రెన్యువల్ కోసం వలసదారులకు అనుమతి లభిస్తుంది. కాగా, ఈ ఏడాది జారీ చేసిన వీసాలు ఈ ఏడాది చివరి వరకు గడువు పొడిగించబడతాయి, అదీ ఎలాంటి అదనపు రుసుము అవసరం లేకుండానే. ఈ విషయాన్ని మేజర్ జనరల్ అబ్దుల్లా బిన్ అలి అల్ మార్తి చెప్పారు. విదేశాల్లో వుండిపోయిన ఒమన్ రెసిడెంట్స్ తమ వీసాల గడువుని పొడిగించుకునేందుకు రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్ని సందర్శించాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







