3 టన్నుల పొగాకు స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసిన కస్టమ్స్
- August 29, 2021
కువైట్: ఎయిర్ కార్గో డిపార్టుమెంట్ కస్టమ్స్ అధికారులు, ఓ షిప్మెంట్ తనిఖీ చేయగా అందులో రహస్యంగా దాచిన 29 కార్టన్లలో 3 టన్నుల పొగాకుని గుర్తించారు. యూఏఈ నుంచి ఈ షిప్మెంట్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టాల్ని ఉల్లంఘించి ఈ షిప్మెంట్ ద్వారా స్మగ్లింగ్ యత్నానికి పాల్పడినట్లు అధికారులు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







