ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద 15 ఈవీ గ్రీన్ ఛార్జర్ల ఏర్పాటు
- August 29, 2021
యూఏఈ: దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (డిఇడబ్ల్యుఎ), 15 ఎలక్ట్రిక్ వెహికిల్ గ్రీన్ ఛార్జర్ స్టేషన్లను ఎక్స్పో 2020 దుబాయ్ పెవిలియన్ల (ఆపర్చ్యూనిటీ, సస్టెయినబులిటీ మరియు మొబిలిటీ) వద్ద ఏర్పాటు చేసింది. గ్రీన్ ఛార్జర్లు, ఎక్స్పోని సందర్శించేందుకు వచ్చే వాహన యజమానులకు ఉపయుక్తంగా వుంటాయి. 30 వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యం కల్పించేలా ఒక్కో పెవిలియన్ వద్ద ఏర్పాట్లు చేశారు. దుబాయ్ వ్యాప్తంగా 300 గ్రీన్ చార్జర్లను ఏర్పాటు చేసింది డిఇడబ్ల్యుఎ. 2021 డిసెంబర్ చివరి వరకు ఉచితంగానే ఛార్జింగ్ సౌకర్యం నాన్ కమర్షియల్ వాహనాలకు అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









