భారత్లో కరోనా కేసుల వివరాలు
- August 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉదృతి కోనసాగుతూనే ఉంది.గత కొద్ది రోజులుగా కేసులు నలబై వేలకి పైగానే నమోదు అవుతున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇందులో 70% శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అటు మరణాలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది.నిన్న కరోనాతో పోరాడుతూ మరో 380 మంది ప్రాణాలను కోల్పోయారు.దీనితో మొత్తం 4,38,210 మంది కరోనాతో మరణించారు. ఇక ఒక్క రోజులో 34763 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,76,324 యాక్టివ్ కేసులున్నాయి.ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మరో 31,14,696 మందికి వ్యాక్సిన్ లు వేశారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







