ఆహార భద్రత కోసం మొబైల్ యాప్
- March 14, 2016
భారత ప్రభుత్వం వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరో కొత్త యాప్ అందుబాటులోకి తీసుక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార భద్రత కోసం మొబైల్ యాప్ ప్రారంభించింది. ప్యాక్ చేసిన ఆహారం, ఔట్ లెట్లలో తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వినియోగించే ముందు వాటి నాణ్యత, భద్రతకు సంబంధించిన వివరాలను కొత్త యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించారు. ఫుడ్ సేఫ్టీ చిట్కాలతో పాటు, భద్రతా సంబంధమైన సిఫార్సులు, సమస్యలు తెలిపేందుకు వీలు కల్పించారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









