ఒమనీ - సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభం
- August 30, 2021
మస్కట్: ఒమనీ-సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభమయ్యింది.ఒమన్ మరియు సౌదీ దేశాల్లో ఇన్వెస్టిమెంట్ అవకాశాలను ప్రమోట్ చేసేందుకు ఈ ఫోరం నిర్వహిస్తున్నారు.ఇరు దేశాల మధ్య ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు,ఆర్థిక సహకారం, పెట్టుబడులకు అవకాశాలు వంటి అంశాల్లో చర్చలు, అవగాహనా ఒప్పందాలకు ఈ ఫోరం వేదిక అవుతోంది. మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ కాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్, ఇరు దేశాల నాయకత్వం పరస్పర సహకారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనీ, ఇరు దేశాల ఆర్థిక పురోగతికి కట్టుబడి వున్నామనీ వివరించారు. సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ ఇంజనీర్ ఖాలిద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఫైత్ మాట్లాడుతూ, ఈ ఫోరం ద్వారా పెట్టుబడులకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!









