ఒమనీ - సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభం
- August 30, 2021
మస్కట్: ఒమనీ-సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభమయ్యింది.ఒమన్ మరియు సౌదీ దేశాల్లో ఇన్వెస్టిమెంట్ అవకాశాలను ప్రమోట్ చేసేందుకు ఈ ఫోరం నిర్వహిస్తున్నారు.ఇరు దేశాల మధ్య ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు,ఆర్థిక సహకారం, పెట్టుబడులకు అవకాశాలు వంటి అంశాల్లో చర్చలు, అవగాహనా ఒప్పందాలకు ఈ ఫోరం వేదిక అవుతోంది. మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ కాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్, ఇరు దేశాల నాయకత్వం పరస్పర సహకారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనీ, ఇరు దేశాల ఆర్థిక పురోగతికి కట్టుబడి వున్నామనీ వివరించారు. సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ ఇంజనీర్ ఖాలిద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఫైత్ మాట్లాడుతూ, ఈ ఫోరం ద్వారా పెట్టుబడులకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









