ఒమనీ - సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభం
- August 30, 2021
మస్కట్: ఒమనీ-సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభమయ్యింది.ఒమన్ మరియు సౌదీ దేశాల్లో ఇన్వెస్టిమెంట్ అవకాశాలను ప్రమోట్ చేసేందుకు ఈ ఫోరం నిర్వహిస్తున్నారు.ఇరు దేశాల మధ్య ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు,ఆర్థిక సహకారం, పెట్టుబడులకు అవకాశాలు వంటి అంశాల్లో చర్చలు, అవగాహనా ఒప్పందాలకు ఈ ఫోరం వేదిక అవుతోంది. మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ కాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్, ఇరు దేశాల నాయకత్వం పరస్పర సహకారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనీ, ఇరు దేశాల ఆర్థిక పురోగతికి కట్టుబడి వున్నామనీ వివరించారు. సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ ఇంజనీర్ ఖాలిద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఫైత్ మాట్లాడుతూ, ఈ ఫోరం ద్వారా పెట్టుబడులకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









