ఒమనీ - సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభం
- August 30, 2021
మస్కట్: ఒమనీ-సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభమయ్యింది.ఒమన్ మరియు సౌదీ దేశాల్లో ఇన్వెస్టిమెంట్ అవకాశాలను ప్రమోట్ చేసేందుకు ఈ ఫోరం నిర్వహిస్తున్నారు.ఇరు దేశాల మధ్య ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు,ఆర్థిక సహకారం, పెట్టుబడులకు అవకాశాలు వంటి అంశాల్లో చర్చలు, అవగాహనా ఒప్పందాలకు ఈ ఫోరం వేదిక అవుతోంది. మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ కాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్, ఇరు దేశాల నాయకత్వం పరస్పర సహకారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనీ, ఇరు దేశాల ఆర్థిక పురోగతికి కట్టుబడి వున్నామనీ వివరించారు. సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ ఇంజనీర్ ఖాలిద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఫైత్ మాట్లాడుతూ, ఈ ఫోరం ద్వారా పెట్టుబడులకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







