ల్యాండ్ బోర్డర్ నుంచి ఒమనీయులకు ఎంట్రీ
- August 31, 2021అబుధాబి: ల్యాండ్ బోర్డర్ మీదుగా ఒమన్ పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కొత్త ప్రోటోకాల్ మేరకు తమ దేశంలోకి రావాలనుకుంటున్న ఒమన్ పౌరులకు పోర్టులు, సరిహద్దులు & ఫ్రీ జోన్ల భద్రత, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) జనరల్ అథారిటీ స్వాగతించింది పలుకుతున్నట్లు వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణానికి 48 గంటల్లోపు చేయించుకున్న పీసీఆర్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల వాహనం సరిహద్దుకు చేరుకోగానే ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. యూఏఈలో నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటే నాలుగో రోజున, 8 రోజులు ఉంటే 8వ రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు