పీసీఆర్ సర్టిఫికెట్ల ఫోర్జరీ, అమ్మకం: నలుగురు బంగ్లాదేశీ వ్యక్తుల అరెస్ట్
- August 31, 2021
రియాద్: ఓ మహిళ సహా మొత్తం నలుగురు బంగ్లాదేశీయుల్ని పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు. సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రైడిస్ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రియాద్లోని ఓ రెసిడెన్షియల్ యూనిట్ కేంద్రంగా నిందితులు ఈ అక్రమ దందాకి తెరలేపారు. అమ్మకానికి సిద్ధంగా వున్న ఫోర్జరీ పీసీఆర్ సర్టిఫికెట్లు, వాటి తయారీకి వినియోగించిన సామాగ్రిని నిందతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









