పీసీఆర్ సర్టిఫికెట్ల ఫోర్జరీ, అమ్మకం: నలుగురు బంగ్లాదేశీ వ్యక్తుల అరెస్ట్
- August 31, 2021
రియాద్: ఓ మహిళ సహా మొత్తం నలుగురు బంగ్లాదేశీయుల్ని పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు. సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రైడిస్ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రియాద్లోని ఓ రెసిడెన్షియల్ యూనిట్ కేంద్రంగా నిందితులు ఈ అక్రమ దందాకి తెరలేపారు. అమ్మకానికి సిద్ధంగా వున్న ఫోర్జరీ పీసీఆర్ సర్టిఫికెట్లు, వాటి తయారీకి వినియోగించిన సామాగ్రిని నిందతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









