వలసదారుల నుంచి తక్కువ మొత్తంలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు వసూలు
- August 31, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం 2020-21 సంవత్సరానికిగాను వలసదారుల నుంచి వసూలు చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు 87.1 మిలియన్ కువైటీ దినార్స్. అంచనాల కంటే ఇది 20.8 శాతం తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 110 మిలియన్ కువైటీ దినార్లను వసూలు చేయాలని అంచనా వేసింది. 2019-20 సంవత్సరానికి 107 మిలియన్ కువైటీ దినార్లు వసూలయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో చోటు చేసుకున్న క్యాన్సిలేషన్ల నేపథ్యంలోనే ఇలా జరిగి వుంటుందని అథారిటీస్ అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









