వలసదారుల నుంచి తక్కువ మొత్తంలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు వసూలు
- August 31, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం 2020-21 సంవత్సరానికిగాను వలసదారుల నుంచి వసూలు చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు 87.1 మిలియన్ కువైటీ దినార్స్. అంచనాల కంటే ఇది 20.8 శాతం తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 110 మిలియన్ కువైటీ దినార్లను వసూలు చేయాలని అంచనా వేసింది. 2019-20 సంవత్సరానికి 107 మిలియన్ కువైటీ దినార్లు వసూలయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో చోటు చేసుకున్న క్యాన్సిలేషన్ల నేపథ్యంలోనే ఇలా జరిగి వుంటుందని అథారిటీస్ అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









