వలసదారుల నుంచి తక్కువ మొత్తంలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు వసూలు
- August 31, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం 2020-21 సంవత్సరానికిగాను వలసదారుల నుంచి వసూలు చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు 87.1 మిలియన్ కువైటీ దినార్స్. అంచనాల కంటే ఇది 20.8 శాతం తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 110 మిలియన్ కువైటీ దినార్లను వసూలు చేయాలని అంచనా వేసింది. 2019-20 సంవత్సరానికి 107 మిలియన్ కువైటీ దినార్లు వసూలయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో చోటు చేసుకున్న క్యాన్సిలేషన్ల నేపథ్యంలోనే ఇలా జరిగి వుంటుందని అథారిటీస్ అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!









