900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేయనున్న కువైట్
- September 01, 2021
కువైట్: కువైట్లో మొత్తం 900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ సన్నాహాలు చేస్తున్నాయి. 2021 - 22 విద్యా సంవత్సరానికిగాను ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కిండర్గార్టెన్, ప్రైమరీ, ఇంటర్మీడియట్ మరియు సెకండరీ అలాగే రెలిజియస్ ఇన్స్టిట్యూట్ (ప్రతీ ఎడ్యుకేషనల్ ఏరియాలో) వివరాల్ని ఇప్పటికే మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషనల్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్కి అందించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







