900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేయనున్న కువైట్
- September 01, 2021
కువైట్: కువైట్లో మొత్తం 900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ సన్నాహాలు చేస్తున్నాయి. 2021 - 22 విద్యా సంవత్సరానికిగాను ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కిండర్గార్టెన్, ప్రైమరీ, ఇంటర్మీడియట్ మరియు సెకండరీ అలాగే రెలిజియస్ ఇన్స్టిట్యూట్ (ప్రతీ ఎడ్యుకేషనల్ ఏరియాలో) వివరాల్ని ఇప్పటికే మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషనల్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్కి అందించింది.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









