యూఏఈలో స్వల్ప భూకంపం నమోదు
- September 01, 2021
యూఏఈ: యూఏఈలో స్వల్ప భూకంపం బుధవారం నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం దిబ్బా అల్ ఫుజైరా ప్రాంతంలో తెల్లవారుజామున 2.47 నిముషాలకు 1.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. గడిచిన రెండు వారాల్లో నమోదైన రెండో భూకంపమిది. మసాఫీ ప్రాంతంలో ఆగస్టు 16న 2.2 తీవ్రతతో భూకంపం నమోదైయ్యింది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









