యూఏఈలో స్వల్ప భూకంపం నమోదు
- September 01, 2021
యూఏఈ: యూఏఈలో స్వల్ప భూకంపం బుధవారం నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం దిబ్బా అల్ ఫుజైరా ప్రాంతంలో తెల్లవారుజామున 2.47 నిముషాలకు 1.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. గడిచిన రెండు వారాల్లో నమోదైన రెండో భూకంపమిది. మసాఫీ ప్రాంతంలో ఆగస్టు 16న 2.2 తీవ్రతతో భూకంపం నమోదైయ్యింది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









