5 దేశాలకు చెందిన ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి నో ఎంట్రీ
- September 01, 2021
దుబాయ్: ఎయిర్పోర్టుల వద్ద ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, దుబాయ్ విమానాల్లోకి ప్రవేశం లేదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్ వెల్లడించింది. ఈ మేరకు సదరు ఎయిర్ లైన్ సంస్థ తమ వెబ్ సైట్లో తాజా ట్రావెల్ అప్డేట్ పొందుపరిచింది. అయితే, ఎమిరేట్స్ జారీ చేసిన గైడ్లైన్స్ పాఠిస్తే, ఆ రెసిడెంట్స్ అందరికీ, ఆ 5 దేశాల నుంచి దుబాయ్ వచ్చేందుకు వీలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









