5 దేశాలకు చెందిన ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి నో ఎంట్రీ
- September 01, 2021
దుబాయ్: ఎయిర్పోర్టుల వద్ద ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, దుబాయ్ విమానాల్లోకి ప్రవేశం లేదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్ వెల్లడించింది. ఈ మేరకు సదరు ఎయిర్ లైన్ సంస్థ తమ వెబ్ సైట్లో తాజా ట్రావెల్ అప్డేట్ పొందుపరిచింది. అయితే, ఎమిరేట్స్ జారీ చేసిన గైడ్లైన్స్ పాఠిస్తే, ఆ రెసిడెంట్స్ అందరికీ, ఆ 5 దేశాల నుంచి దుబాయ్ వచ్చేందుకు వీలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







