ఇండియా, ఖతార్ ఎయిర్ బుబల్ ఏర్పాటు పొడిగింపు

- September 01, 2021 , by Maagulf
ఇండియా, ఖతార్ ఎయిర్ బుబల్ ఏర్పాటు పొడిగింపు

ఖతార్: ఖతార్ మరియు ఇండియా మధ్య ప్రస్తుతం ఉన్న ఎయిర్ బబుల్ ఏర్పాటు సెప్టెంబర్ 2021 వరకూ కొనసాగుతుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండియా, ఖతార్ సివిల్ ఏవియేషన్ అధారిటీకి ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ప్రయాణికులకు డైరెక్ట్ కనెక్టివిటీ కల్పించినందుకు ఈ కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com