ఇండియా, ఖతార్ ఎయిర్ బుబల్ ఏర్పాటు పొడిగింపు
- September 01, 2021
ఖతార్: ఖతార్ మరియు ఇండియా మధ్య ప్రస్తుతం ఉన్న ఎయిర్ బబుల్ ఏర్పాటు సెప్టెంబర్ 2021 వరకూ కొనసాగుతుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండియా, ఖతార్ సివిల్ ఏవియేషన్ అధారిటీకి ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ప్రయాణికులకు డైరెక్ట్ కనెక్టివిటీ కల్పించినందుకు ఈ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ









