వ్యాక్సిన్ తీసుకుంటేనే సుల్తానేట్లోకి ఎంట్రీ పర్మిషన్
- September 02, 2021
ఒమన్: ఓ వైపు అంతర్జాతీయ ప్రయాణికులకు సడలింపులు ఇస్తూనే మరోవైపు కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలను ఒమన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఇప్పటికే పలు ఆంక్షలను ఎత్తివేసిన ఒమన్..అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యహరిస్తోంది. వ్యాక్సిన్ తీసుకుంటేనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సుల్తానేట్లోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది.ఈ నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?









