వ్యాక్సిన్ తీసుకుంటేనే సుల్తానేట్లోకి ఎంట్రీ పర్మిషన్
- September 02, 2021
ఒమన్: ఓ వైపు అంతర్జాతీయ ప్రయాణికులకు సడలింపులు ఇస్తూనే మరోవైపు కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలను ఒమన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఇప్పటికే పలు ఆంక్షలను ఎత్తివేసిన ఒమన్..అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యహరిస్తోంది. వ్యాక్సిన్ తీసుకుంటేనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సుల్తానేట్లోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది.ఈ నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







