బాబూరాజన్కి ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 అవార్డ్
- September 02, 2021
బహ్రెయిన్: ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 అవార్డుని దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సివిల్ ఇంజనీర్ కెజి బాబురాజన్. బహ్రెయిన్లో పలు కీలక ప్రాజెక్టుల కోసం ఆయన పని చేశారు.వాటిల్లో కింగ్ ఫహాద్ కాజువే, బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్,వరల్డ్ ట్రేడ్ సెంటర్, బాప్కో మోడరనైజేషన్, కొత్త ఎయిర్ పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ వంటి వాటి నిర్మాణంలో తనదైన భూమిక పోషించారు బాబు రాజన్. ఈ క్రమంలో తనకు సహకరించిన ఇంజనీరింగ్ కమ్యూనిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కేరళలోని తిరువల్లాలోగల ఓ చిన్న గ్రామం కుత్తూరులో తాను జన్మించినట్లు చెప్పారు.భారత కేంద్ర మంత్రి వి.మురళీధరన్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 పురస్కారాన్ని బాబూరాజన్కి అందజేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!









