బాబూరాజన్కి ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 అవార్డ్
- September 02, 2021
బహ్రెయిన్: ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 అవార్డుని దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సివిల్ ఇంజనీర్ కెజి బాబురాజన్. బహ్రెయిన్లో పలు కీలక ప్రాజెక్టుల కోసం ఆయన పని చేశారు.వాటిల్లో కింగ్ ఫహాద్ కాజువే, బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్,వరల్డ్ ట్రేడ్ సెంటర్, బాప్కో మోడరనైజేషన్, కొత్త ఎయిర్ పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ వంటి వాటి నిర్మాణంలో తనదైన భూమిక పోషించారు బాబు రాజన్. ఈ క్రమంలో తనకు సహకరించిన ఇంజనీరింగ్ కమ్యూనిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కేరళలోని తిరువల్లాలోగల ఓ చిన్న గ్రామం కుత్తూరులో తాను జన్మించినట్లు చెప్పారు.భారత కేంద్ర మంత్రి వి.మురళీధరన్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 పురస్కారాన్ని బాబూరాజన్కి అందజేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









