ఎక్స్పో 2020 దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులకు ఫ్రీ డే పాస్
- September 02, 2021
దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు ఎక్స్పో దుబాయ్ 2020 కోసం కాంప్లిమెంటరీ డే టికెట్ (ఒక్క రోజు కోసం) పొందనున్నారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి కాంప్లిమెంటరీ టిక్కెట్ లభిస్తుంది. ఆరు నెలలపాటు సాగే మెగా ఎగ్జిబిషన్ కోసం ఈ టిక్కెట్ ఉపయోగపడుతుంది. ఫ్లై దుబాయ్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులందరికీ ఆ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్పో దుబాయ్ 2020లో 190కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.182 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.అక్టోబర్ 1 నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఒక రోజు టిక్కెట్ ధర 95 దిర్హాములు. వరుసగా 30 రోజులపాటు సందర్శించాలనుకుంటే 195 దిర్హాములు. అన్ లిమిటెడ్ ఎంట్రీ కోసం 495 దిర్హాములు చెల్లించాలి.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









