ఎక్స్పో 2020 దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులకు ఫ్రీ డే పాస్
- September 02, 2021
దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు ఎక్స్పో దుబాయ్ 2020 కోసం కాంప్లిమెంటరీ డే టికెట్ (ఒక్క రోజు కోసం) పొందనున్నారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి కాంప్లిమెంటరీ టిక్కెట్ లభిస్తుంది. ఆరు నెలలపాటు సాగే మెగా ఎగ్జిబిషన్ కోసం ఈ టిక్కెట్ ఉపయోగపడుతుంది. ఫ్లై దుబాయ్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులందరికీ ఆ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్పో దుబాయ్ 2020లో 190కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.182 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.అక్టోబర్ 1 నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఒక రోజు టిక్కెట్ ధర 95 దిర్హాములు. వరుసగా 30 రోజులపాటు సందర్శించాలనుకుంటే 195 దిర్హాములు. అన్ లిమిటెడ్ ఎంట్రీ కోసం 495 దిర్హాములు చెల్లించాలి.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









