టెర్రర్ కేసులో 14 మంది బహ్రెయినీలు
- March 15, 2016
హై క్రిమినల్ కోర్ట్ ఏప్రిల్ 14న తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిని విచారించనుంది. బాంబుల్ని తయారు చేయడం, పేల్చడం, టైర్లను తగలబెట్టడం, ఫేక్ బాంబుల్ని పలు ప్రాంతాల్లో పెట్టడం వంటి అభియోగాలు ఈ 15 మందిపై మోపబడ్డాయని టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. మొదటి నిందితుడు, బహ్రెయిన్లో కాకుండా విదేశాల్లో నివసిస్తున్నాడనీ, అతనే మిగతావారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారని టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









