టెర్రర్ కేసులో 14 మంది బహ్రెయినీలు
- March 15, 2016
హై క్రిమినల్ కోర్ట్ ఏప్రిల్ 14న తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిని విచారించనుంది. బాంబుల్ని తయారు చేయడం, పేల్చడం, టైర్లను తగలబెట్టడం, ఫేక్ బాంబుల్ని పలు ప్రాంతాల్లో పెట్టడం వంటి అభియోగాలు ఈ 15 మందిపై మోపబడ్డాయని టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. మొదటి నిందితుడు, బహ్రెయిన్లో కాకుండా విదేశాల్లో నివసిస్తున్నాడనీ, అతనే మిగతావారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారని టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







