అక్టోబర్ నుంచి కార్యాలయాల్లోకి ప్రవేశించేందుకు సెకెండ్ డోస్ తప్పనిసరి
- September 03, 2021
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేట్ వర్క్ ప్లేసుల్లోకి అనుమతిస్తారు.సెప్టెంబర్ 1 నుంచి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు ఇటీవల సుప్రీం కమిటీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









