అక్టోబర్ నుంచి కార్యాలయాల్లోకి ప్రవేశించేందుకు సెకెండ్ డోస్ తప్పనిసరి

- September 03, 2021 , by Maagulf
అక్టోబర్ నుంచి కార్యాలయాల్లోకి ప్రవేశించేందుకు సెకెండ్ డోస్ తప్పనిసరి

మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేట్ వర్క్ ప్లేసుల్లోకి అనుమతిస్తారు.సెప్టెంబర్ 1 నుంచి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు ఇటీవల సుప్రీం కమిటీ ప్రకటించిన విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com