అక్టోబర్ నుంచి కార్యాలయాల్లోకి ప్రవేశించేందుకు సెకెండ్ డోస్ తప్పనిసరి
- September 03, 2021
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేట్ వర్క్ ప్లేసుల్లోకి అనుమతిస్తారు.సెప్టెంబర్ 1 నుంచి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు ఇటీవల సుప్రీం కమిటీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు







