అక్టోబర్ నుంచి కార్యాలయాల్లోకి ప్రవేశించేందుకు సెకెండ్ డోస్ తప్పనిసరి
- September 03, 2021
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేట్ వర్క్ ప్లేసుల్లోకి అనుమతిస్తారు.సెప్టెంబర్ 1 నుంచి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు ఇటీవల సుప్రీం కమిటీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







